ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేపల చెర్వులో మేత చల్లుతూ..

ABN, First Publish Date - 2022-05-15T07:00:25+05:30

చేపల చెరువులో మేత చల్లుతుండగా పడవ బోల్తాపడి ఒక యువకుడు దుర్మరణం పాలైన ఘటన పెదగొన్నూరులో జరిగింది.

రామ్మోహనరావు (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముదినేపల్లి, మే 14 : చేపల చెరువులో మేత చల్లుతుండగా పడవ బోల్తాపడి ఒక యువకుడు దుర్మరణం పాలైన ఘటన పెదగొన్నూరులో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బత్తుల రామ్మోహనరావు (30) అనే యువకుడు తన చేపల చెరువులో శుక్రవారం సాయంత్రం మేత చల్లుతుండగా నరం వైరు తెగిపోవడంతో పడవ బోల్తా పడింది. దీంతో రామ్మోహనరావు నీటిలో పడిపోగా, తల ఇసుకలో కూరుకుపోయింది. అయితే కుమారుడు రాత్రంతా ఇంటికి రాకపోవడంతో రామ్మోహనరావు తల్లి వెదుకుతుండగా చెరువులో నరం వైరు తెగి ఉండటాన్ని గమనించిన పలువురు నీటిలో వెదకగా రామ్మోహ నరావు మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనతో పెదగొన్నూరులో విషాద ఛాయలు అలముకున్నాయి. నాలుగేళ్ల క్రితం ఇదే చెరువు వద్ద విద్యుదా ఘాతంతో రామ్మోహన్‌రావు తండ్రి రామారావు మృతి చెందాడు.  

Updated Date - 2022-05-15T07:00:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising