ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Eluru: అన్నదమ్ముల మధ్య సరిహద్దు వివాదం

ABN, First Publish Date - 2022-03-11T16:06:36+05:30

పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం దేవరగోపవరంలో అన్నదమ్ముల మధ్య స్థలం సరిహద్దు వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం దేవరగోపవరంలో అన్నదమ్ముల మధ్య స్థలం సరిహద్దు వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. అన్నదమ్ముల వివాదం  వర్గపోరుగా మారింది. ఒక వర్గంపై మరో వర్గం కత్తులతో దాడి చేసింది. ఈ దాడిలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అన్నదమ్ముల వర్గపోరుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-03-11T16:06:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising