ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: సమావేశానికి మేం రాం : ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాల నేతలు

ABN, First Publish Date - 2022-12-06T16:14:29+05:30

Amaravathi: సీపీఎస్ విధానాన్ని అమలు చేయాలని ఏపీలోని ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు చాలా ఏళ్లుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: సీపీఎస్ విధానాన్ని అమలు చేయాలని ఏపీలోని ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు చాలా ఏళ్లుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరోసారి ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 6వ తేదీన సచివాలయం వేదికగా రెండో బ్లాక్‌లోని ఆర్థిక శాఖ కాన్ఫురెన్స్ హల్‌లో జరిగే సమావేశానికి రావాలని ఆహ్వానం పలికింది. అయితే ఈ సమావేశానికి హాజరు అయ్యేది లేదని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. సమావేశాలు పెట్టి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని గుర్తించిన ఉద్యోగ సంఘాలు.. సమావేశానికి వచ్చేది లేదని తేల్చి చెప్పాయి.

Updated Date - 2022-12-06T16:14:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising