ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి గింజా కొనుగోలు చేస్తాం: ఆర్డీవో

ABN, First Publish Date - 2022-12-09T23:54:57+05:30

దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని, ప్రతి గింజా ప్రభుత్వమే కొనుగోలు చే స్తుందని బొబ్బిలి ఆర్డీవో శేషశైలజ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాడంగి: దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని, ప్రతి గింజా ప్రభుత్వమే కొనుగోలు చే స్తుందని బొబ్బిలి ఆర్డీవో శేషశైలజ అన్నారు. మండలంలోని రేజేరు, కోటిపల్లి రైతు భరోసా కేంద్రాల్లో జరుగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె శుక్రవారం పరి శీలించారు. రైతులు ధాన్యం కొను గోలు కేంద్రాల ద్వారా విక్రయించ డానికి నాణ్యతా ప్రమాణాలు తగిన విధంగా సిద్ధం చేయాలన్నారు. రైతులతో ఆమె మాట్లాడుతూ దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. బ్యాగులు, కళాసీ, రవాణా ఖర్చులు సమకూర్చుకున్న పక్షాన ప్రభుత్వం నిర్దేశించిన నగదును రైతు ఖాతాలకు 21 రోజుల్లో ధాన్యం నగదుతోపాటు జమచేస్తామన్నారు. తహసీల్దార్‌ బాలమురళీ కృష్ణ, వ్యవసాయాధికారి కే.శిరీష, వీఏఏ సాయికుమార్‌, వీహెచ్‌ఏ అనూష, ధాన్యం కొనుగోలు కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:54:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising