ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayanagaram: మైథాన్ కంపెనీ వద్ద కార్మికుల ఆందోళన

ABN, First Publish Date - 2022-03-10T16:25:50+05:30

బొబ్బిలి పారిశ్రామిక వాడలో గల మైథాన్ కంపెనీ గేటు వద్ద కార్మికులు బైఠాయించి ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: బొబ్బిలి పారిశ్రామిక వాడలో గల మైథాన్ కంపెనీ గేటు వద్ద కార్మికులు బైఠాయించి ఆందోళనకు దిగారు. విశాఖపట్నంలో జేసీఎల్ వద్ద జరిగిన చర్చల ప్రకారం 75 జీఓ అమలు చేయాలని కార్మికులు కోరుతున్నారు. కంపెనీలోకి వెళ్లాలనుకొనే మహిళలపై పోలీసులు చేయిచేసుకున్నారు. కార్మికులతో బాహాబాహీకి దిగిన పోలీసుల్లో ఓ మహిళా కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. 

Updated Date - 2022-03-10T16:25:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising