ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేషన్‌ బియ్యం అక్రమ నిల్వలపై విజిలెన్స్‌ దాడులు

ABN, First Publish Date - 2022-12-07T00:06:53+05:30

రేషన్‌ బియ్యం అక్రమ నిల్వలపై మంగళవారం విజిలెన్స్‌ అధికారులు దాడులు చేశారు.

విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న రేషన్‌ బియ్యం నిల్వలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గరుగుబిల్లి, డిసెంబరు 6 : రేషన్‌ బియ్యం అక్రమ నిల్వలపై మంగళవారం విజిలెన్స్‌ అధికారులు దాడులు చేశారు. ఉల్లిభద్ర సమీపంలోని కోళ్ల ఫారంలో 89.5 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో కార్డుదారుల నుంచి రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి, ప్రధాన రహదారికి ఆనుకుని నిల్వ చేసినట్లు అందిన సమచారం మేరకు దాడులు జరిపామని విజిలెన్స్‌ సీఐ బి.సింహాచలం, పౌర సరఫరాల ఉప తహసీల్దార్‌ రమణారావు తెలిపారు. మొత్తంగా 177 బియ్యం బస్తాలను ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు తరలించామన్నారు. దీనిపై గరుగుబిల్లి ఎస్‌ఐ రాజేష్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. రేషన్‌ బియ్యం కొనుగోలు చేసిన వంగర మండలానికి చెందిన వండాన భాస్కరరావు, మోణంగి చంద్రమౌళి, పార్వతీపురానికి చెందిన మహ్మద్‌ ఇర్ఫాన్‌ను అదుపులోకి తీసుకున్నామని, వారిపై కేసు నమోదు చేయనున్నామని చెప్పారు.

Updated Date - 2022-12-07T00:06:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising