ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారు ఢీకొని ఇద్దరికి గాయాలు

ABN, First Publish Date - 2022-01-21T05:38:26+05:30

మండల పరిధిలోని ఆరికతోట, బూసాయవలస గ్రామాల మధ్య జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు ఢీకొని ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామభద్రపురం: మండల పరిధిలోని ఆరికతోట, బూసాయవలస గ్రామాల మధ్య జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు ఢీకొని ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. విజయనగరం శాంతినగర్‌కు చెందిన షేక్‌ రహమతుల్లా అలియాస్‌ అబ్బాస్‌, షేక్‌ సలీమ్‌లు బైకుపై విజయనగరం నుంచి సాలూలు వైపు వెళుతుండగా బొబ్బిలి నుంచి విజయనగరం వైపు వస్తున్న కారు ఢీకొంది. దీంతో వీరిద్దరికి గాయాల య్యాయి. వీరిని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-01-21T05:38:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising