ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ దుష్టపాలనను సాగనంపండి

ABN, First Publish Date - 2022-08-13T05:46:11+05:30

వైసీపీ దుష్టపాలనను సాగనంపండి

ర్యాలీలో పాల్గొన నిమ్మక జయకృష్ణ, టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొండ: రాష్ట్రంలో వైసీపీ దుష్ట పాలనను సాగనంపాలని పాలకొండ నియో జకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ పిలపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం పట్టణంలోని 1, 2, 11, 20 వార్డుల్లో బాదుడేబాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటి కి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. మళ్లీ చంద్ర బాబును ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు. కార్య్రకమంలో పార్టీ నాయకులు గంటా సంతోష్‌, అంపోలు శ్రీను, సుంకరి అనిల్‌దత్‌, పడాల రాంబాబు, వండాన సంతోష్‌, పేకేటి నీలకంఠం పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-13T05:46:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising