ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: డీఈవో

ABN, First Publish Date - 2022-11-30T00:09:29+05:30

వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిం చి, చదువులో రాణించేలా చూడాలని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి ఉపాధ్యా యులకు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోగాపురం: వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిం చి, చదువులో రాణించేలా చూడాలని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి ఉపాధ్యా యులకు సూచించారు. భోగాపురం ఎమ్మార్సీ ఆవరణలో ఉపాధ్యాయుల కు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను ఆయన మంగళవారం పరిశీలించా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 నుంచి 5 తరగతుల్లో వెనుక బడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, శిక్షణ ఇవ్వాలని సూచించారు. తెలుగు, గణిత సబ్జెక్టుల్లో బేస్‌లైన్‌ టెస్టులు నిర్వ హించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. అంతకుముందు శిక్షణకు ఎంతమంది హాజరవుతున్నారు, తదితర వివరాలపై ఆరా తీశారు. అనం తరం ఎయిర్‌పోర్టు ఏర్పా టులో భాగంగా తొలగించ బడుతున్న గూడెపువలస, రెల్లిపేట, ముడసర్లపేట, బైరెడ్డిపాలెం ప్రాథమిక పాఠశాలలను సందర్శించా రు. కార్యక్రమంలో ఎంఈవో రమణమూర్తి, రిసోర్సు పర్సన్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T00:09:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising