ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు

ABN, First Publish Date - 2022-07-02T05:48:59+05:30

మండలంలోని నెలివాడ జంక్షన్‌కు సమీపంలో జాతీయ రహదారి పై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాల య్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొండపల్లి: మండలంలోని నెలివాడ జంక్షన్‌కు సమీపంలో జాతీయ రహదారి పై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాల య్యాయి. ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ రవి తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. పాచిపెంట మండలం కేశలి గ్రామానికి చెందిన ఆటోలో నలుగురు విశాఖ పట్టణం వెళుతుండగా, విజయనగరం నుంచి కుంటినవలస వెళుతున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మీసాల మోహనరావు, వసంత రాము, కిర్ల స్వాతి, గాడి జానికిరాంలకు గాయాలయ్యాయి. ఇందులో జానకిరాం పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని 108 వాహనంలో విజయనగరం కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

 

Updated Date - 2022-07-02T05:48:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising