ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి

ABN, First Publish Date - 2022-07-01T05:49:13+05:30

ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టిన ఘటనలో గింజేరు గ్రామానికి చెంది న వ్యక్తి మృతిచెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గంట్యాడ: ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టిన ఘటనలో గింజేరు గ్రామానికి చెంది న వ్యక్తి మృతిచెందాడు. గంట్యాడ ఎస్‌ఐ కిల్లారి కిరణ్‌కుమార్‌నాయుడు అందించి న వివరాలు ఇలా ఉన్నాయి. గింజేరు గ్రామానికి చెందిన కె.రాము(45) గురువా రం ఉదయం తన ఆటోను బాగుచేయించే నిమిత్తం కొండతామారాపల్లి కూడలిలో వెల్డింగ్‌ షాపునకు వెళ్లాడు. వెల్డింగ్‌ షాపు తెరవకపోవడంతో తిరిగి ఆటోతో గ్రామానికి వస్తుండగా, ఎస్‌.కోట నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు, ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంతో రాము కింది పడిపోయాడు. ఆయన తలపై నుంచి బస్సు టైర్‌ వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తు న్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. 

 

Updated Date - 2022-07-01T05:49:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising