ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ABN, First Publish Date - 2022-06-11T05:45:43+05:30

కామవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన డోగ పైడితల్లి(30) అక్కడిక్కడే మృతిచెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మరొకరికి తీవ్ర గాయాలు

పూసపాటిరేగ: కామవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన డోగ పైడితల్లి(30) అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో ఒమ్మి గ్రామానికి చెందిన బూసర సూరమ్మ అనే మహిళ తీవ్ర గాయాలపాలైంది. పోలీసులు అందజేసిన వివరాల ప్రకారం.. తాపీ పనికోసమని పైడితల్లి, సూరమ్మ అనే కూలీలు సర్వీస్‌ రహదారిలో పైడిభీమవరం గ్రామానికి నడుచుకుంటూ వెళ్తుండగా, విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న కారు సర్వీసు రోడ్డులో ఉన్న వీరిపైకి దూసుకొచ్చింది. దీంతో పైడితల్లి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతడికి  భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గాయాలపాలైన సూరమ్మను స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. ఎస్‌ఐ నరేష్‌ కేసు నమోదుచేసి, దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

 

Updated Date - 2022-06-11T05:45:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising