ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష ఫీజు గడువు పెంపు

ABN, First Publish Date - 2022-11-16T00:11:45+05:30

జిల్లాలో 2022-23 విద్యా సంవత్సరంలో జరగనున్న నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌ షిప్‌ పరీక్ష(ఎన్‌ఎంఎంఎస్‌)కు సంబంధించి ఫీజు గడువును ఈ నెల 25 వరకు పొడిగించినట్లు డీఈవో ఎస్‌డీవీ రమణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్వతీపురం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 2022-23 విద్యా సంవత్సరంలో జరగనున్న నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌ షిప్‌ పరీక్ష(ఎన్‌ఎంఎంఎస్‌)కు సంబంధించి ఫీజు గడువును ఈ నెల 25 వరకు పొడిగించినట్లు డీఈవో ఎస్‌డీవీ రమణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావాసులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. పూర్తి వివరాలకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం, వెబ్‌సైట్‌, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో అధికారులను సంప్రదించాలని కోరారు.

Updated Date - 2022-11-16T00:11:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising