ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

12న జాతీయ లోక్‌అదాలత్‌

ABN, First Publish Date - 2022-10-30T01:00:16+05:30

వచ్చే నెల 12న రాజాం కోర్టు సముదాయ ప్రాంగణంలో జాతీ య లోక్‌అదాలత్‌ నిర్వహించనున్నట్టు మండల న్యాయ సేవాధికార సంస్థ చైౖర్మన్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.బాబు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజాం రూరల్‌: వచ్చే నెల 12న రాజాం కోర్టు సముదాయ ప్రాంగణంలో జాతీ య లోక్‌అదాలత్‌ నిర్వహించనున్నట్టు మండల న్యాయ సేవాధికార సంస్థ చైౖర్మన్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.బాబు తెలిపారు. శనివారం తన చాంబర్‌లో జూనియర్‌ సివిల్‌ జడ్జి కృష్ణసాయి తేజతో కలిసి పొలీసులు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా సహకరించాలని కృషి చేయాలని సూ చిం చారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని కోరారు. సమావేశంలో సీఐ రవికుమార్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రమణ మూర్తి, ఏజీపీ పోలారావు, ఏపీపీ సూర్యకుమార్‌, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-30T01:00:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising