ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవకతవకలకు పాల్పడితే సహించం

ABN, First Publish Date - 2022-12-09T23:59:23+05:30

జిల్లాలో ధాన్యం కొనుగోలులో అవకతవకలకు పాల్పడితే సహించేది లేదని పార్వతీపురం ఐటీడీఏ పీవో విష్ణుచరణ్‌ హెచ్చరించారు.

శివరాంపురంలో రైతుతో మాట్లాడుతున్న పీవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాలూరు రూరల్‌, డిసెంబరు 9: జిల్లాలో ధాన్యం కొనుగోలులో అవకతవకలకు పాల్పడితే సహించేది లేదని పార్వతీపురం ఐటీడీఏ పీవో విష్ణుచరణ్‌ హెచ్చరించారు. శుక్రవారం శివరాంపురంలో ధాన్యం కొనుగోలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. ఆర్బీకేల ద్వారా ఏ విధంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారన్న దానిపై ఆరా తీశారు. మద్దతు ధర కంటే తక్కువగా ఎవరు కొనరాదని, తక్కువ విక్రయాలు జరగకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ధాన్యం రవాణా చార్జిలను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. వ్యవసాయ, గ్రామ సచివాలయాలు సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండి ధాన్యం విక్రయాలు సజావుగా జరిగేలా చూడాలని సూచించారు. ఈ పరిశీలనలో ఏవో అనురాధ పండా , సర్పంచ్‌ జరజాపు మోహనరావు, వీఏఏ వెంకటేష్‌ తదితరులున్నారు.

Updated Date - 2022-12-09T23:59:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising