ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీ సాధికారిత కమిటీలో మనోళ్లు

ABN, First Publish Date - 2022-11-29T00:16:08+05:30

టీడీపీ బీసీ సాధికారిత కమిటీలో జిల్లా నేతలకు చోటు దక్కింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్వతీపురం, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): టీడీపీ బీసీ సాధికారిత కమిటీలో జిల్లా నేతలకు చోటు దక్కింది. పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాలకు చెందిన నాయకుల్లో పలువురు పార్లమెంటు, నియోజకవర్గ స్థాయిలోని కమిటీల్లో స్థానం సంపాదించారు. ఈ మేరకు సోమవారం పార్టీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది. పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన గొట్టాపు వెంకటనాయుడు, పి.సాంబమూర్తి, కె.సత్యారావు, సాలూరుకి చెందిన పిన్నింటి ఈశ్వరరావు, పాలకొండకి చెందిన జామి లక్ష్మీనారాయణను బీసీ సాధికార సమితి సభ్యులుగా నియమించారు. కురుపాం నియోజకవర్గానికి సంబంధించి మండల సత్యంనాయుడు, వీరఘట్టానికి చెందిన జామి సింహాచలాన్ని కన్వీనర్లుగా నియమించారు.

Updated Date - 2022-11-29T00:16:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising