ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిద్దాం

ABN, First Publish Date - 2022-08-13T05:52:25+05:30

జిల్లాకేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ తెలిపారు.

వేడుకలు జరిగే మైదానాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్ల పరిశీలనలో కలెక్టర్‌ 

పార్వతీపురంటౌన్‌, ఆగస్టు 12 :  జిల్లాకేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ తెలిపారు.   వేడుకలు నిర్వహించే ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా ప్రాంగణాన్ని  శుక్రవారం  పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.  పార్వతీపురం మన్యం జిల్లాగా ఏర్పడిన తరువాత తొలిసారిగా జిల్లాకేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహిస్తున్నందున అంతటా పక్కాగా ఉండాలని సూచించారు. వేడుకలతోపాటు శకటాలు, వివిధ స్టాల్స్‌ ప్రదర్శన అనేది రాష్ట్రంలోనే అత్యుత్తమంగా ఉండాలన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో జేసీ ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-13T05:52:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising