ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫీవర్‌ సర్వే వేగవంతం

ABN, First Publish Date - 2022-01-22T04:48:12+05:30

జ్వరాలపై చేపట్టిన సర్వేను వేగవంతం చేయాలని జేసీ వెంకటరావు వైద్య సిబ్బందిని ఆదేశిం చారు. శుక్రవారం సాయంత్రం కర్లాం పీహెచ్‌సీని ఆకస్మి కంగా సందర్శించారు.

చీపురుపల్లి: వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న జేసీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

   పీహెచ్‌సీ సిబ్బందికి జేసీ ఆదేశం

చీపురుపల్లి: జ్వరాలపై చేపట్టిన సర్వేను వేగవంతం చేయాలని  జేసీ  వెంకటరావు వైద్య సిబ్బందిని ఆదేశిం చారు. శుక్రవారం సాయంత్రం  కర్లాం పీహెచ్‌సీని ఆకస్మి కంగా సందర్శించారు. ఈ సందర్భంగా సీహెచ్‌సీలో రోగు లకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. కొవిడ్‌ పరీక్షలు, వ్యాక్సినేషన్‌ తదితర కార్యక్రమాలను అడిగి తెలుసు కున్నారు. ప్రస్తుత సీజన్‌లో వైరల్‌ జ్వరాల వ్యాప్తి ఎక్కు వగా ఉందని, సర్వేను వేగవంతం చేయాలని కోరారు. సర్వేలో గుర్తించిన జ్వర పీడితులకు అవసరమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. తహసీల్దార్‌ ఎం. సురేష్‌, డీటీ సంతోష్‌, వైద్యాధికారి  సువర్ణ, ఎంపీహెచ్‌ ఈవో ఎల్‌. అప్పలనాయుడు ఉన్నారు.

 

Updated Date - 2022-01-22T04:48:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising