ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10లోగా ఫీజులు చెల్లించాలి: డీఈవో

ABN, First Publish Date - 2022-11-24T00:45:22+05:30

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి డిసెంబరు 10లోగా ఫీజులు చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్‌డీవీ రమణ బుధవారం ఒక ప్రకటనలో కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్వతీపురం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి డిసెంబరు 10లోగా ఫీజులు చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్‌డీవీ రమణ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఫీజులను ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లించాల్సి ఉందన్నారు. నవంబరు 25 నుంచి డిసెంబరు 10వ తేదీ వరకు వెబ్‌సైట్‌ అందుబాటులో ఉంటుందని తెలిపారు. దీనిపై హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించి సకాలంలో ఫీజులు చెల్లించేలా చూడాలని సూచించారు.

Updated Date - 2022-11-24T00:45:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising