ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: నిమజ్జనంలో అపశృతి - రెండు జిల్లాల్లో నలుగురి మృతి

ABN, First Publish Date - 2022-09-02T01:52:32+05:30

పల్నాడు - విజయనగరం: వినాయక విగ్రహాల నిమజ్జనంలో అపశ‌ృతి చోటుచేసుకుంది. వేర్వేరు జిల్లాలో నిమజ్జనానికి వెళ్లి నలుగురు మృత్యువాతపడ్డారు. పల్నాడు జిల్లాలో వినాయక విగ్రహాలను అమరావతి దగ్గర కృష్ణ నదిలో నిమజ్జనం చేశారు. అక్కడ కృష్ణ నదిలో జారిపడి ఇద్దరు చనిపోయారు. మృతులను భార్గవ్, మల్లికార్జున్‌గా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు - విజయనగరం:  వినాయక విగ్రహాల నిమజ్జనంలో అపశ‌ృతి చోటుచేసుకుంది. వేర్వేరు జిల్లాలో నిమజ్జనానికి వెళ్లి నలుగురు మృత్యువాతపడ్డారు. పల్నాడు జిల్లాలో వినాయక విగ్రహాలను అమరావతి దగ్గర కృష్ణ నదిలో నిమజ్జనం చేశారు. అక్కడ కృష్ణ నదిలో జారిపడి ఇద్దరు చనిపోయారు. మృతులను భార్గవ్, మల్లికార్జున్‌గా గుర్తించారు. విజయనగరం జిల్లాలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందారు. పేరిపి గ్రామం దగ్గర తోటపల్లి కాలువలో వినాయక ప్రతిమలను నిమజ్జనం చేస్తుండగా కాలువలో పడి ఇద్దరు పిల్లలు చనిపోయారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 


Updated Date - 2022-09-02T01:52:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising