ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుప్పకూలింది!

ABN, First Publish Date - 2022-08-13T05:53:55+05:30

ఇటీవల కురుస్తున్న వర్షాలకు తోణాం పంచాయతీ మెట్టవలసలో శుక్రవారం పాఠశాల భవనం శుక్రవారం కూలిపోయింది.

కూలిన పాఠశాల భవనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  నేలమట్టమైన పాఠశాల భవనం 

  విద్యార్థులు లేకపోవడంతో తప్పిన ముప్పు

సాలూరు రూరల్‌, ఆగస్టు 12:  ఇటీవల కురుస్తున్న వర్షాలకు  తోణాం పంచాయతీ మెట్టవలసలో శుక్రవారం పాఠశాల భవనం శుక్రవారం కూలిపోయింది. కొద్దిరోజులుగా ఖాళీగానే ఉన్న ఈ భవనంలో ప్రస్తుతం పాఠశాల నిర్వహించకపోవడంతో విద్యార్థులకు పెను ముప్పు తప్పింది. ఈ గ్రామంలో 1 నుంచి 5 తరగతులతో ఎయిడెడ్‌ ప్రాథమిక పాఠశాల నడిచేది. ఇటీవల ప్రభుత్వం ఎయిడెడ్‌ పాఠశాలలను విలీనం చేశారు. అయితే తొలుత ఈ పాఠశాలను విలీనం చేయడానికి మేనేజ్మెంట్‌ అంగీకరించలేదు.  ఆ తర్వాత విలీనానికి ఒప్పుకున్నా.. భవనం అప్పగింతకు విముఖత చూపింది.  కాగా ఈ పాఠశాలలో  మొత్తంగా 45 మంది విద్యార్థులుండేవారు. పాఠశాల విలీనంతో అక్కడ విద్యార్థులు ఇతర పాఠశాలకు తరలించారు. ప్రస్తుతం అక్కడ జీరో ఎన్‌ రోల్మెంట్‌ అని సాలూరు ఎంఈవో మల్లేశ్వరరావు చెప్పారు.  



Updated Date - 2022-08-13T05:53:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising