ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజనుల నిరసన

ABN, First Publish Date - 2022-09-14T05:21:06+05:30

ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని గిరిజనులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పార్వతీపురం పట్టణంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు.

పార్వతీపురం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న గిరిజనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌

 జిల్లకేంద్రంలో భారీగా ర్యాలీ, ధర్నా

పార్వతీపురం - ఆంధ్రజ్యోతి, సెప్టెంబరు 13 : ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని గిరిజనులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పార్వతీపురం పట్టణంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. గిరిజనులకు పట్టాలిచ్చి భూములు ఇవ్వడం మరిచారని ఆరోపించారు. దీనిపై అధికారులు స్పందించాలని తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ నిరసన కార్యక్రమంలో పలు గ్రామాల గిరిజనులు, ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-14T05:21:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising