ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గల్లంతైన యువకుడి మృతి

ABN, First Publish Date - 2022-08-08T05:47:33+05:30

సముద్రంలో గల్లంతైన యువకుడి మృతదేహం ఆదివారం పూసపాటిరేగ మండలం చింతపల్లి తీరానికి కొట్టుకొచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోగాపురం: సముద్రంలో గల్లంతైన యువకుడి మృతదేహం ఆదివారం పూసపాటిరేగ మండలం చింతపల్లి తీరానికి కొట్టుకొచ్చింది. ఎస్‌ఐ యు.మహేష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ జిల్లా భీమిలి మండలానికి చెందిన ఎర్రి పల్లి ధనరాజు(18) శనివారం ముక్కాం గ్రామస్థులతో కలిసి సముద్రంపైకి వేటకు వెళ్లాడు. పడవ బోల్తా పడడంతో సముద్రంలో గల్లంతయ్యాడు. పూసపాటిరేగ మండలం చింతపల్లి తీరంలో ఆదివారం మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని స్థానిక ఎస్‌ఐ యు.మహేష్‌ తెలిపారు.

Updated Date - 2022-08-08T05:47:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising