ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ప్లీనరీలో ఆకలి కేకలు

ABN, First Publish Date - 2022-07-01T05:19:02+05:30

పట్టణ శివారులోని టీటీడీ కల్యాణ మండప ఆవరణలో గురువారం వైసీపీ జిల్లాస్థాయి ప్లీనరీ నిర్వహించారు.

భోజనం కోసం గేటు దూకుతున్న వైసీపీ కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తట్టుకోలేక గేటు దూకి వెళ్లిన కార్యకర్తలు

పార్వతీపురంటౌన్‌, జూన్‌ 30: పట్టణ శివారులోని టీటీడీ కల్యాణ మండప ఆవరణలో గురువారం వైసీపీ జిల్లాస్థాయి ప్లీనరీ నిర్వహించారు. ఉదయం 11 గంటలకు  ప్రారంభం కావాల్సి ఉండగా మధ్యాహ్నం 12కి మొదలైంది. మఽఽధ్యాహ్నం 2 గంటలు అవుతున్నా పూర్తి కాలేదు. అప్పటికే భారీ వర్షం కురిసింది. ఆకలితో ఉన్న కార్యకర్తలు భోజనాలు పెడుతున్న టీటీడీకల్యాణ మండపంలోకి వెళ్లేందుకు గేటు దూకాల్సి వచ్చింది. గంటసేపు భారీ వర్షం కురవడంతో నాయకులతోపాటు కార్యకర్తలు కల్యాణ మండపంలోకి పరుగులు తీశారు.  


Updated Date - 2022-07-01T05:19:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising