ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్రమత్తంగా ఉండండి

ABN, First Publish Date - 2022-04-24T05:37:57+05:30

జిల్లాలో (ఆదివారం నుంచి బుధవారం వరకు) నాలుగు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ (ఎస్‌డీఎంఏ) డైరెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ శనివారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాలుగు రోజులూ అధిక ఉష్ణోగ్రతలు

జాగ్రత్తలు తీసుకోవాలని  ఎస్‌డీఎంఏ సూచన

పార్వతీపురం, ఏప్రిల్‌ 23 : జిల్లాలో (ఆదివారం నుంచి బుధవారం వరకు)  నాలుగు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  విపత్తుల నిర్వహణ సంస్థ  (ఎస్‌డీఎంఏ) డైరెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ శనివారం తెలిపారు. ఐఎండీ సూచనల ప్రకారం వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలన్నారు. డీహైడ్రేట్‌ కాకుండా ఉండేందుకు ఓఆర్‌ఎస్‌, లస్సీ, నిమ్మకాయ నీళ్లు, మజ్జిగ, కొబ్బరినీరు, తదితర వాటిని తాగాలని సూచించారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 


Updated Date - 2022-04-24T05:37:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising