ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ప్రకటన చేయాలి

ABN, First Publish Date - 2022-11-12T00:07:35+05:30

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించమని ప్రధాని మోదీ ప్రకటించాలని ప్రజాసంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్వతీపురంటౌన్‌: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించమని ప్రధాని మోదీ ప్రకటించాలని ప్రజాసంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం పార్వ తీపురంలో ప్రజాసంఘాలు నిరసన చేపట్టాయి. విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని స్టీల్‌ప్లాంట్‌పై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. ఎందరో త్యాగ ధనుల పోరాట ఫలితంగా ఏర్పాటైన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని చూడడం దారుణమన్నారు. ఈ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డి మాండ్‌ చేశారు.ప్రజా సంఘాల నాయకులు బి.నర్సింగరావు, ఆర్‌.వేణు, జి.సోమే శ్వరరావు, పి.సంగం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-12T00:07:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising