ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుర్తించారు.. సత్కరించారు!

ABN, First Publish Date - 2022-08-10T05:08:21+05:30

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా గుమ్మలక్ష్మీపురానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు బొంది రాములు కుటుంబాన్ని మంగళవారం అధికారులు సత్కరించారు.

స్వాతంత్య్ర సమరయోధుడి కుటుంబ సభ్యులను సన్మానిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్వాతంత్య్ర సమరయోధుడి కుటుంబానికి సన్మానం

గుమ్మలక్ష్మీపురం, ఆగస్టు 9 : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా గుమ్మలక్ష్మీపురానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు బొంది రాములు కుటుంబాన్ని  మంగళవారం అధికారులు సత్కరించారు. 1935-45 మధ్య కాలంలో ఉప్పు సత్యాగ్రహం, బ్రిటిష్‌ వ్యతిరేక ఉద్యమంలో  బండి రాములు పాల్గొన్నట్లు వారు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ పోరాట వీరుడిని స్మరిస్తూ.. ఆయన మనవడు మురళి, సులోచన దంపతులను సత్కరించినట్లు చెప్పారు. మండల ప్రత్యేకాధికారి, డిస్ట్రిక్ట్‌ కోఆపరేటివ్‌ ఆఫీసర్‌ అప్పారావు, ఎంపీడీవో కార్యాలయ అధికారులు, సర్పంచ్‌ బి.గౌరీశంకరరావు, మండల ఉపాధ్యక్షుడు శేఖర్‌, తదితరులు పాల్గొన్నారు. 

  

Updated Date - 2022-08-10T05:08:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising