ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డుపై జారిపడి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-08-08T05:45:58+05:30

రోడ్డుపై జారిపడి గాయాలపాలైన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజాం రూరల్‌: రోడ్డుపై జారిపడి గాయాలపాలైన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. సీఐ కె.రవికుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని గొల్లవీధికి చెందిన నాగల్ల శ్రీనివాస్‌ శనివారం రాజాంలోని బొబ్బిలి కూడలిలో జారిపడ్డారు. తీవ్ర గాయాలపాలైన ఆయన్ని విశాఖ కేజీహెచ్‌లో చేర్చ గా, అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందారు. ఈయన మార్కెట్లో ని షాపులకు కూరగాయలు, కిరాణా వస్తువులు సరఫరా చేస్తూ జీవనం సాగించే వారు. ఈ ఘటనపై ఆదివారం రాత్రి కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. 

 

Updated Date - 2022-08-08T05:45:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising