ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పసిపిల్లలు మరణాలకు సీఎం నైతిక బాధ్యత వహించాలి: విష్ణువర్థన్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-04-10T02:52:41+05:30

కరెంట్‌ కోతలతో సీఎం సొంత జిల్లా కడపలో.. ముగ్గురు పసిపిల్లలు మరణించడం బాధాకరమని బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: కరెంట్‌ కోతలతో సీఎం సొంత జిల్లాలో.. ముగ్గురు పసిపిల్లలు మరణించడం బాధాకరమని బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ మరణాలకు ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించాలని డిమాండ్  చేశారు.ఇంకో 30 మంది చిన్నారులు ప్రాణాలతో పోరాడుతున్నారన్న..వార్తలు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయన్నారు. చనిపోయిన పిల్లల కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వాలని విష్ణువర్థన్‌రెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-04-10T02:52:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising