ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి

ABN, First Publish Date - 2022-01-20T06:23:07+05:30

గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అన్నారు.

జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్రకు వినతిపత్రం ఇస్తున్న జోలాపుట్టు సర్పంచ్‌ నీలకంఠం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర



ముంచంగిపుట్టు, జనవరి 19: గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అన్నారు. బుధవారం మండలంలోని జోలాపుట్టు పంచాయతీలో ఆమె పర్యటించారు. గ్రామాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంచాయతీ సర్పంచ్‌ డి.నీలకంఠం వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆమెకు అందించారు. ఈ పర్యటనలో వైసీపీ నాయకులు సులేమాన్‌, జేవీవీఎన్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-20T06:23:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising