ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిరంజీవికి ఎందుకు నమస్కారం పెట్టలేదు?..పవన్‌ను ప్రశ్నించిన వైసీపీ నేత

ABN, First Publish Date - 2022-03-15T17:38:58+05:30

సీఎం జగన్, వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: సీఎం జగన్, వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... జనసేన ఆవిర్భావ సభ కాదది...ఆవిరి అయ్యే పార్టీ సభ అని వ్యాఖ్యలు చేశారు.  ‘‘చంద్రబాబు బాటే...  పవన్ మాట.. ప్యాకేజీ స్టార్ పవన్. పవన్‌కు నిజంగా సంస్కారం ఉంటే... మీ అన్నయ్య చిరంజీవికి  ఎందుకు నమస్కారం పెట్టలేదు?’’ అని ప్రశ్నించారు. జగన్ ని ఒంటరిగా ఢీ కొట్టలేక పొత్తుల కోసం పవన్ తహతలాడుతున్నారని విమర్శించారు. పోటీ  చేయడానికి విశాఖ కావాలి...కానీ రాజధాని వద్దా? అని నిలదీశారు. విశాఖలో చంద్రబాబుకు జరిగిన పరాభవమే పవన్‌కు జరుగుతుందని వైసీపీ నేత కొండా రాజీవ్ గాంధీ అన్నారు. 

Updated Date - 2022-03-15T17:38:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising