ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీలోకి వైసీపీ కార్యకర్తలు

ABN, First Publish Date - 2022-05-22T06:48:38+05:30

మండలంలోని కితలంగి పంచాయతీ రంగిసింగ్‌గూడ గ్రామంలో వైసీపీకి చెందిన 200 కుటుంబాలు మాజీమంత్రి, టీడీపీ అరకు నియోజకవర్గం ఇన్‌చార్జి కిడారి శ్రావణ్‌కుమార్‌ సమక్షంలో టీడీపీలో చేరారు.

మాజీమంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగిసింగ్‌గూడలో పార్టీ మారిన 200 కుటుంబాలు

డుంబ్రిగుడ, మే 21: మండలంలోని కితలంగి పంచాయతీ రంగిసింగ్‌గూడ గ్రామంలో వైసీపీకి చెందిన 200 కుటుంబాలు మాజీమంత్రి, టీడీపీ అరకు నియోజకవర్గం ఇన్‌చార్జి కిడారి శ్రావణ్‌కుమార్‌ సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి శాలువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు వైసీపీ పాలన పట్ల విసుగెత్తారన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడేళ్లు గడుస్తున్నా గిరిజన ప్రాంతంలోని రోడ్లు,తాగునీరువంటి సమస్యలను పట్టించుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-22T06:48:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising