ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా

ABN, First Publish Date - 2022-07-02T06:25:08+05:30

కనకమహాలక్ష్మి దేవస్థానం అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఈఓ కె.శిరీష తెలిపారు. తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె పూర్వపు ఈఓ కె.శాంతి నుంచి బాధ్యతలు స్వీకరించారు.

శిరీషను సన్మానిస్తున్న పాలకమండలి సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కనకమహాలక్ష్మి ఈఓ కె.శిరీష

విశాఖపట్నం, జులై 1 (ఆంధ్రజ్యోతి): కనకమహాలక్ష్మి దేవస్థానం అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని  ఈఓ కె.శిరీష తెలిపారు. తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె పూర్వపు ఈఓ కె.శాంతి నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు ఆమెను అభినందించగా, అందరి సూచనలు, సలహాలతో ముందుకు వెళతానని స్పష్టంచేశారు. అంతకు ముందు జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ కార్యాలయంలోను శాంతి నుంచి బాధ్యతలు తీసుకున్నారు. జిల్లాలో ఈఓలు, దేవాలయాల సిబ్బందితో కలిసి ఆలయాల అభివృద్ధికి, ఆదాయం పెంపునకు ప్రయత్నిస్తానని చెప్పారు.


Updated Date - 2022-07-02T06:25:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising