ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రానున్న ఎన్నికలకు సైనికుల్లా పనిచేయాలి

ABN, First Publish Date - 2022-08-12T05:23:57+05:30

స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాడుగుల టౌన్‌ అధ్యక్షుడు రంజిత్‌ వర్మ ఆధ్వర్యంలో బూత్‌ ఇన్‌చార్జిల సమావేశం గురువారం నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడుతున్న పీవీజీ కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌ 

మాడుగుల ఆగస్టు 11: స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాడుగుల టౌన్‌ అధ్యక్షుడు రంజిత్‌ వర్మ ఆధ్వర్యంలో బూత్‌ ఇన్‌చార్జిల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి  ముఖ్యఅతిథిగా హాజరైన నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌ మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలన్నారు. అనంతరం ఓటరు జాబితాను పరిశీలించారు. ఈ సమావేశంలో అనకాపల్లి పార్లమెంటు రైతు సంఘం అధ్యక్షుడు గొల్లవెల్లి.శ్రీరామ్మూర్తి, కశిరెడ్డి అప్పలనాయుడు, జెల్లి సూర్యప్రకాష్‌, కర్రి కొండబాబు, తదితరుల పాల్గొన్నారు.


Updated Date - 2022-08-12T05:23:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising