ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: టీచర్లపై ప్రభుత్వం కక్ష సాధింపు: విష్ణుకుమార్‌రాజు

ABN, First Publish Date - 2022-08-18T01:41:54+05:30

టీచర్లపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్‌రాజు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: టీచర్లపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్‌రాజు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీచర్లకు ఒక నిబంధన, మిగిలిన వారికి మరో నిబంధన తగదని, అందరికీ ఒకలాగే ఉండాలన్నారు. అసలు మంత్రులు సచివాలయానికి  వస్తున్నారా? అని ప్రశ్నించారు. సీఎం జగన్‌ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తూ మిగిలిన వారిని నిబంధనల పేరుతో వేధించడం తగదని విష్ణుకుమార్‌రాజు సూచించారు.

Updated Date - 2022-08-18T01:41:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising