ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అల్లూరి కుటుంబ సభ్యులను సత్కరించిన ఉపరాష్ట్రపతి

ABN, First Publish Date - 2022-04-19T16:48:40+05:30

విశాఖ: ఆజాది అమృత్ మహోత్సవంలో భాగంగా సమరయోధులను సత్కరించిన కార్యక్రమానికి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: ఆజాది అమృత్ మహోత్సవంలో భాగంగా సమరయోధులను సత్కరించిన కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు హాజరయ్యారు. స్వతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు జన్మస్థలం పాండ్రంగి చేరుకున్న ఉప రాష్ట్రపతి, గవర్నర్.. అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం అల్లూరు కుటుంబ సభ్యులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-19T16:48:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising