ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నర్సీపట్నంలో మహారాష్ట్ర గంజాయి ముఠా బీభత్సం

ABN, First Publish Date - 2022-01-25T16:31:16+05:30

నర్సీపట్నంలో మహారాష్ట్రకు చెందిన గంజాయి ముఠా బీభత్సం సృష్టించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ జిల్లా: నర్సీపట్నంలో మహారాష్ట్రకు చెందిన గంజాయి ముఠా బీభత్సం సృష్టించింది. ఈ ముఠా ప్రయాణిస్తున్న వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు ట్రాఫిక్‌ ఎస్‌ఐ గుర్తించారు. దాంతో ఎస్‌ఐ ఆ వాహనాన్ని వెంబడించి పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఇది పసిగట్టిన స్మగ్లర్లు కారు మరింత వేగంగా నడిపి, ఇతర వాహనాలను ఢీ కొట్టారు. ఈ క్రమంలో కారు వదిలేసి స్మగ్లర్లంతా చెరువులోకి దూకారు. ఈ విషయాన్ని ట్రాఫిక్‌ ఎస్‌ఐ, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారంతా ఘటనాస్థలికి చేరుకున్నారు. చెరువు చుట్టూ పోలీసులు మోహరించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-01-25T16:31:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising