ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో 680 కేజీల గంజాయి స్వాధీనం

ABN, First Publish Date - 2022-04-04T17:01:27+05:30

విశాఖ అరకులోయ మండలం పద్మాపురం జంక్షన్ వద్ద వాహన తనిఖీల్లో భాగంగా లారీలో తరలిస్తున్న 680 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: విశాఖ అరకులోయ మండలం పద్మాపురం జంక్షన్ వద్ద వాహన తనిఖీల్లో భాగంగా లారీలో తరలిస్తున్న 680 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిషాలోని పాడువా నుంచి జార్ఖండ్‌కు లారీలో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులలో ఒకరు పరారయ్యారు. ముగ్గురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ముగ్గురిలో ఒకరు ఒడిషా గొల్లూరి గ్రామ సర్పంచ్‌గా గుర్తించారు. ఈ గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.50 లక్షలు ఉంటుందని అంచనా.

Updated Date - 2022-04-04T17:01:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising