ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Visakhaలో రైలు ఢీకొని యువకుడు మృతి

ABN, First Publish Date - 2022-01-11T13:46:26+05:30

నగరంలోని చిమిడిపల్లి సమీపంలో రైలు ఢీకొని దరియా సంతోష్ అనే యువకుడు మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: నగరంలోని చిమిడిపల్లి సమీపంలో రైలు ఢీకొని దరియా సంతోష్ అనే యువకుడు మృతి చెందాడు. టైడాకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. రాత్రి సమయంలో టైడాకు చిమిడిపల్లికు మధ్యలో విధులు నిర్వహిస్తున్న సమయంలో రైలు ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సంతోష్ స్వస్థలం అనంతగిరి మండలం పెడబిడ్డ పంచాయితీ చిమిటి గ్రామం. రైల్వేలో గత కొంతకాలంగా కాంట్రాక్టర్ పద్ధతిలో సంతోష్ పనిచేస్తున్నాడు. సంతోష్ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Updated Date - 2022-01-11T13:46:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising