ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Visakha: మత్య్సకారుల మధ్య మళ్లీ రింగు వివాదం

ABN, First Publish Date - 2022-01-04T17:06:57+05:30

నగరంలో మత్స్యకారుల మధ్య మరోసారి రింగు వివాదం నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: నగరంలో మత్స్యకారుల మధ్య మరోసారి రింగు వివాదం నెలకొంది. ఎండాడ, రేసవానిపాలెం, పెద్ద జాలరిపేట మత్స్యకారుల  మధ్య రింగు విషయంలో ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో ఓ వర్గం మత్స్యకారులు సముద్రంలో బోటును తగలబెట్టారు. విషయం తెలిసిన పోలీసులు భారీగా అక్కడకు చేరుకున్నారు. మత్స్యకారుల మధ్య ఘర్షణతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

Updated Date - 2022-01-04T17:06:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising