ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viskha: టీడీపీ కార్యాలయంలో భోగి మంటలు

ABN, First Publish Date - 2022-01-14T16:20:15+05:30

నగరంలోని టీడీపీ కార్యాలయంలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: నగరంలోని టీడీపీ కార్యాలయంలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు వేసిన నేతలు.... ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా తెచ్చిన జీవోలు చెత్త పన్ను పేపర్లను మంటల్లో వేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలతో తీసుకున్న నిర్ణయాల జీవో లన్నింటిని, భోగిమంటల్లో వేసి నిరసన తెలియజేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి బుద్ధి మారాలని కోరుకుంటున్నామన్నారు. నేడు ప్రజలు సంక్రాంతి చేసుకోలేని పరిస్థితి నెలకొందని అన్నారు. పన్నుల రూపంలో ప్రభుత్వం ప్రజలకు భారం మోపుతోందని పల్లా శ్రీనివాస్ మండిపడ్డారు. 

Updated Date - 2022-01-14T16:20:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising