ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Railway zone: విశాఖ రైల్వేజోన్‌‌పై ఎంపీ జీవీఎల్ క్లారిటీ

ABN, First Publish Date - 2022-09-29T19:15:56+05:30

రైల్వే జోన్ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు క్లారిటీ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: రైల్వే జోన్ (Railway zone) ఏర్పాటుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు (GVL Narasimaha rao) క్లారిటీ ఇచ్చారు. రైల్వే బోర్డ్ ఛైర్మన్ వి.కే త్రిపాఠి (VK Tripathi)తో తాను స్వయంగా మాట్లాడానని... రైల్వే జోన్ రావడం లేదని పత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన కూడా ఖండించారని తెలిపారు. నిర్మాణ ప్రక్రియ కొనసాగుతోందని తనతో స్పష్టంగా చెప్పారన్నారు. జోన్ ఏర్పాటు అంశంపై రైల్వే బోర్డులో నిర్ణయం ఎప్పుడో జరిగిపోయిందని అన్నారు. రైల్వే బోర్డ్ ఛైర్మన్ (Railway board chairman) కన్నా పెద్ద అధికారి ఎవ్వరూలేరన్నారు. జోన్ ఏర్పాటును  ఆయనే స్వయంగా ధృవీకరించారని... ఇక అయోమయాలు అవసరం లేదని ఎంపీ జీవీఎల్ (BJP MP) స్పష్టం చేశారు. 

Updated Date - 2022-09-29T19:15:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising