ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పన్నను దర్శించుకున్న కేంద్ర మంత్రి రామేశ్వర్‌ తేలి

ABN, First Publish Date - 2022-01-22T05:13:22+05:30

కేంద్ర కార్మిక, ఉపాధి, పెట్రోలియం, సహజ వాయు శాఖామాత్యులు రామేశ్వర్‌ తేలి శుక్రవారం సాయంత్రం సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు.

ఆలయంలో కేంద్ర మంత్రి రామేశ్వర్‌ తేలి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, జనవరి 21: కేంద్ర కార్మిక, ఉపాధి, పెట్రోలియం, సహజ వాయు శాఖామాత్యులు రామేశ్వర్‌ తేలి శుక్రవారం సాయంత్రం సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు అధికార లాంచనాలతో ఆహ్వానం పలికారు. బేడా మండప ప్రదక్షిణ చేసిన మంత్రి గోత్రనామాలతో అర్చకులు పూజలు చేసి శేషవస్త్రాన్ని పర్యవేట్టంగా చుట్టారు. గోదాదేవి అమ్మవారి దర్శనం అనంతరం పండితులు వేదాశీర్వచనాలను, ఏఈఓ ఎన్‌.ఆనందకుమార్‌ ప్రసాదాలను అందజేశారు. 

Updated Date - 2022-01-22T05:13:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising