ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ పాలనలో వ్యవస్థలన్నీ సర్వనాశనం

ABN, First Publish Date - 2022-09-30T06:21:31+05:30

జగన్‌రెడ్డి పాలనలో వ్యవస్థలన్నీ సర్వనాశనమయ్యాయని చోడవరం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు ఆరోపించారు.

రిలే నిరాహారదీక్ష చేస్తున్న తాతయ్యబాబు తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నియోజకవర్గ ఇన్‌చార్జి తాతయ్యబాబు ఆరోపణ

బుచ్చెయ్యపేట, సెప్టెంబరు 29: జగన్‌రెడ్డి పాలనలో వ్యవస్థలన్నీ సర్వనాశనమయ్యాయని చోడవరం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు ఆరోపించారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పును నిరసిస్తూ టీడీపీ మండల నాయకులు బుచ్చెయ్యపేటలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో గురు వారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు కొనసాగించే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు మాట్లాడుతూ ప్రాంతాల మధ్య, కులాల మధ్య జగన్‌మోహన్‌రెడ్డి చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ఈ దీక్షలో టీడీపీ నాయకులు గోకివాడ కోటేశ్వరరావు, డొంకిన అప్పలనాయుడు, సుంకర సూరిబాబు, మామిడి సంజీవ్‌, శిరిగిరిశెట్టి శ్రీరామూర్తి, కోరుకొండ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-30T06:21:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising