లింకు రోడ్లు నిర్మించాలని గిరిజనులు వినూత్న ధర్నా
ABN, First Publish Date - 2022-07-06T07:03:19+05:30
మండలంలోని వాలాబు పంచాయతీ శివారు గ్రామాలకు లింకు రోడ్లు వేయాలని సీపీఎం ఆధ్వర్యంలో గిరిజనులు చెప్పులతో కొట్టుకొని ఎంపీడీఓ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా చేశారు.
చెప్పులతో కొట్టుకొని నిరసన
దేవరాపల్లి, జూలై 5: మండలంలోని వాలాబు పంచాయతీ శివారు గ్రామాలకు లింకు రోడ్లు వేయాలని సీపీఎం ఆధ్వర్యంలో గిరిజనులు చెప్పులతో కొట్టుకొని ఎంపీడీఓ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా చేశారు. పూలగరువు, కోడాపల్లి, రామన్నపాలెం, కేటీ.పాలెం, వాలాబు నుంచి కోనాం వరకు, తాటిపూడి, వీరబద్రపేట, గ్రామాలకు లింకు రోడ్లు వేయాలని 14 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అనంతరం ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు.
Updated Date - 2022-07-06T07:03:19+05:30 IST