ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లింకు రోడ్లు నిర్మించాలని గిరిజనులు వినూత్న ధర్నా

ABN, First Publish Date - 2022-07-06T07:03:19+05:30

మండలంలోని వాలాబు పంచాయతీ శివారు గ్రామాలకు లింకు రోడ్లు వేయాలని సీపీఎం ఆధ్వర్యంలో గిరిజనులు చెప్పులతో కొట్టుకొని ఎంపీడీఓ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా చేశారు.

చెప్పులతో కొట్టుకొని ధర్నా చేస్తున్న గిరిజనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


చెప్పులతో కొట్టుకొని నిరసన

దేవరాపల్లి, జూలై 5: మండలంలోని వాలాబు పంచాయతీ శివారు గ్రామాలకు లింకు రోడ్లు వేయాలని సీపీఎం ఆధ్వర్యంలో గిరిజనులు చెప్పులతో కొట్టుకొని ఎంపీడీఓ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా చేశారు. పూలగరువు, కోడాపల్లి, రామన్నపాలెం, కేటీ.పాలెం, వాలాబు నుంచి కోనాం వరకు, తాటిపూడి, వీరబద్రపేట, గ్రామాలకు లింకు రోడ్లు వేయాలని 14 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అనంతరం ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు. 

Updated Date - 2022-07-06T07:03:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising