ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదివాసీ అర్చకులు హిందూ ధర్మం గొప్పతనం బోధించాలి

ABN, First Publish Date - 2022-03-05T06:15:57+05:30

ఆదివాసీ అర్చకులు హిందూ ధర్మం గొప్పతనం బోధించాలని సద్గురు సేవాశ్రమం స్వామి అన్నారు.

అర్చకులకు పూజా సామగ్రిని అందజేస్తున్న స్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


చింతపల్లి, మార్చి 4: ఆదివాసీ అర్చకులు హిందూ ధర్మం గొప్పతనం బోధించాలని సద్గురు సేవాశ్రమం స్వామి అన్నారు. శుక్రవారం తాజంగి బీటాలైన్‌ రాధ కృష్ణ మందిరంలో జి.మాడుగుల, కొయ్యూరు, చింతపల్లి, జీకేవీధి మండలాలకు చెందిన 250 మంది ఆదివాసీ అర్చకులకు పూజా సామగ్రిని పంపిణీ చేశారు. అనంతరం ఆలయంలో అన్నసమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్‌, విశ్వహిందూ పరిషత్‌ వనవాసి కల్యాణ్‌ ఆశ్రమం ప్రతినిధులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-03-05T06:15:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising