ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌తో ముగ్గురి మృతి

ABN, First Publish Date - 2022-01-28T06:45:38+05:30

జిల్లాలో కొవిడ్‌ మరణాలు పెరుగుతున్నాయి. థర్డ్‌ వేవ్‌లో వైరస్‌ తీవ్రత కాస్త తక్కువగా ఉన్నప్పటికీ...దీర్ఘకాలిక అనారోగ్య సమస్య లతో బాధపడుతున్న వారిని మాత్రం ఇబ్బందిపెడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగా 1,349 కేసులు నమోదు

విశాఖపట్నం, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్‌ మరణాలు పెరుగుతున్నాయి. థర్డ్‌ వేవ్‌లో వైరస్‌ తీవ్రత కాస్త తక్కువగా ఉన్నప్పటికీ...దీర్ఘకాలిక అనారోగ్య సమస్య లతో బాధపడుతున్న వారిని మాత్రం ఇబ్బందిపెడుతోంది. దీంతో చికిత్స పొందుతూ పలువురు మృతిచెందుతున్నారు. గురువారం వివిధ ఆస్పత్రుల్లో ముగ్గురు కరోనాతో చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. వీటితో జిల్లాలో మరణాల సంఖ్య 1,135కు చేరింది. ఇదిలావుండగా గురువారం కొత్తగా 1,349 కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం సంఖ్య 1,84,499కు చేరింది. ఇందులో 1,71,210 మంది కోలుకోగా, మరో 13,289 మంది ఇళ్లు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 


Updated Date - 2022-01-28T06:45:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising