ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హత్య కేసులో నిందితులు ముగ్గురు అరెస్టు

ABN, First Publish Date - 2022-01-25T06:32:10+05:30

గాజువాక దరి గోపాలరెడ్డినగర్‌లో ఆదివారం రాత్రి జరిగిన హత్య కేసులో నిందితులను సోమవారం గాజువాక పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసుల అదుపులో నిందితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాజువాక, జనవరి 24: గాజువాక దరి గోపాలరెడ్డినగర్‌లో ఆదివారం రాత్రి జరిగిన హత్య కేసులో నిందితులను సోమవారం గాజువాక పోలీసులు అరెస్టు చేశారు. అప్పు తీర్చలేదని గోపాలరెడ్డినగర్‌కు చెందిన ప్రసాద్‌ను ముగ్గురు వ్యక్తులు హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే హత్యకు పాల్పడిన సానిబోయిన శ్రీను, సానిబోయిన సింహాచలం, సానిబోయిన దుర్గాప్రసాద్‌లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు గాజువాక సీఐ హెచ్‌.మల్లేశ్వరరావు తెలిపారు. న్యాయస్థానం వీరికి రిమాండ్‌ విధించిందని ఆయన వివరించారు.


Updated Date - 2022-01-25T06:32:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising