ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పన్న కరుణతోనే చిత్ర విజయం

ABN, First Publish Date - 2022-05-21T05:37:15+05:30

సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి కరుణతోనే మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా మంచి విజయాన్ని సాధించిందని దర్శకుడు పరశురామ్‌ అన్నారు.

ఆలయ కప్పస్తంభం వద్ద సినీ దర్శకుడు పరశురామ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘సర్కారువారి పాట’ దర్శకుడు పరశురామ్‌ 

సింహాచలం, మే 20: సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి కరుణతోనే మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా మంచి విజయాన్ని సాధించిందని  దర్శకుడు పరశురామ్‌ అన్నారు. సినిమా విజయాన్ని పురస్కరించుకుని శుక్రవారం అప్పన్నను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేయించుకున్నారు.  సినిమా విజయానికి కారకులైన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.  ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. కప్పస్తంభ ఆలింగనం, బేడామండప ప్రదక్షిణ, అంతరాలయంలో పూజలు చేశారు. గోదాదేవి అమ్మవారి దర్శనం అనంతరం పండితులు వేదాశీర్వచనాలు, అధికారులు ప్రసాదాలను అందజేశారు. 

Updated Date - 2022-05-21T05:37:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising