ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పన్నకు రెండో విడత చందన సమర్పణ

ABN, First Publish Date - 2022-05-17T06:17:04+05:30

వరాహలక్ష్మీనృసింహస్వామికి వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని సంప్రదాయబద్ధంగా సోమవారం రెండో విడత చందన సమర్పణ చేశారు.

చందన కిరీటంతో గోవిందరాజస్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింహాచలం, మే 16: వరాహలక్ష్మీనృసింహస్వామికి వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని సంప్రదాయబద్ధంగా సోమవారం రెండో విడత చందన సమర్పణ చేశారు. ఏటా సింహాద్రినాథునికి వైశాఖ పౌర్ణమి నాడు రెండో విడతగా మూడు మణుగుల చందనాన్ని సమర్పించడం ఆచారంగా వస్తోంది. ఇందులో భాగంగా సోమవారం వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి పూజాది కార్యక్రమాలు జరిపారు. అనంతరం సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి భాండాగారంలో సిద్ధంగా వుంచిన మూడు మణుగుల (125 కిలోల) చందనాన్ని అంతరాలయంలోని స్వామివారికి సమర్పించారు.  అనంతరం ఉత్సవమూర్తి గోవిందరాజస్వామికి ప్రత్యేక అభిషేకాలు చేశాక శిరస్సున, శంఖుచక్రాలకు చందనపు ముద్దలతో అలంకరించారు.


Updated Date - 2022-05-17T06:17:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising